స్వ‌ల్పంగా త‌గ్గిన‌ ప‌త్తి ధ‌ర‌

57చూసినవారు
స్వ‌ల్పంగా త‌గ్గిన‌ ప‌త్తి ధ‌ర‌
ఆదోని వ్య‌వ‌సాయ మార్కెట్‌లో శ‌నివారం ప‌త్తి క్వింటా గ‌రిష్ట ధ‌ర రూ. 7, 529 ప‌లికింది. శుక్ర‌వారంతో పొలిస్తే ప‌త్తి ధ‌ర రూ. 46 త‌గ్గింది. క్వింటా ప‌త్తి క‌నిష్ట ధ‌ర రూ. 4, 002, వేరుశ‌న‌గ గ‌రిష్ట‌ ధ‌ర రూ. 6, 939, క‌నిష్ట ధ‌ర రూ. 4, 002 ప‌లికింది. ఆముదం గ‌రిష్ట ధ‌ర రూ. 5, 369, క‌నిష్ట ధ‌ర రూ. 4, 860 ప‌క‌లింద‌ని మార్కెట్ అధికారులు తెలిపారు. పంట ఉత్ప‌త్తుల‌ను మార్కెట్ స‌రైన స‌మ‌యంలో తీసుకురావాలని కోరారు.

సంబంధిత పోస్ట్