డ‌బ్బులు డిమాండ్ చేయ‌డ‌మ‌నేది అవాస్తవం

545చూసినవారు
బిజేపీలో బిసీలు ఎద‌గ‌డం ఇష్టంలేక టీడీపీ నాయ‌కులు త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని బిజేపి సీనియ‌ర్ నాయ‌కుడు కునిగిరి నాగ‌రాజు ఆరోపించారు. మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న విడియోపై ఆయ‌న ఆదోనిలో స్పందించారు. ఆదోని బిజేపి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ నుంచి త‌ప్పుకోవాలంటే రూ. 3 కోట్లు డిమాండ్ చేసిన‌ట్లు వాయిస్ మార్ఫింగ్ చేసిన విడియో వైర‌ల్ అవుతోంద‌ని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్