ప్రభుత్వ ఆస్తులను ప్రతిఒక్కరూ పరిరక్షించుకోవాలి

56చూసినవారు
ప్రభుత్వ ఆస్తులను ప్రతిఒక్కరూ పరిరక్షించుకోవాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి అన్నారు. గురువారం ఆదోని మండలం పర్వతపురం గ్రామాన్ని ఎమ్మెల్యే పార్థసారధి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, మాట్లాడారు. గ్రామంలోని సమస్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు. రోడ్లు, డ్రైనేజింగ్ కాలువలు, పాఠశాలకు సంబంధించి అన్ని సమస్యలు తొందర్లోనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్