మాదకద్రవ్యాలతో తిరోగమన దిశగా సమాజం
By W. Abdul 67చూసినవారుయువత మత్తు పదార్థాలకు అలవాటుపడ్డారంటే సమాజం తిరోగమన దిశగా పయనిస్తుందని సిఐ శ్రీథర్ అన్నారు. సోమవారం ఆదోనిలోని జ్యోతిర్మయి కాలేజీలో సెబ్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 26న ర్యాలీలు తదితర కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ఎస్ఐ ఇస్మాయిల్ ఉన్నారు.