రోడ్డు ప్రమాదంలో బాలుడు స్పాట్ డెడ్

13962చూసినవారు
రోడ్డు ప్రమాదంలో బాలుడు స్పాట్ డెడ్
ఆలూరు మండలం హోలేబీడు గ్రామ శివారులో ఆదివారం ఇద్దరు చిన్నారులను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మోద్దీన్( 13 ) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా. గణేష్ అనే బాలుడికి తీవ్రగాయాలు కావడంతో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాయచూరు నుంచి బళ్లారికి వెళ్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందో అనే విషయంపై విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్