టిడిపి నుండి వైసీపీలోకి వంద కుటుంబాలు చేరిక

3332చూసినవారు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ సమక్షంలో ప్యాపిలీ మండలంలోని గుడిపాడు గ్రామానికి సంబంధించిన 100 కుటుంబాలు టీడీపీని వీడి వైసిపి లో ఆదివారం చేరారు. ప్యాపిలి మండలానికి చెందిన చిన్న పుల్లా రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఎంపిటిసి వెంకట రామిరెడ్డి, మల్లిఖార్జున, ఉప సర్పంచ్ మధు ఆధ్వర్యంలో చేరారు. ఈ కార్యక్రమంలో మెట్టు వెంకటేశ్వర రెడ్డి, బొరెడ్డి రాము, గడ్డం భువనేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్