అబ్బాయిలకు ధీటుగాఅమ్మాయిలు విద్యాలో ఫలితాలనుసాధిస్తున్నారు

83చూసినవారు
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో అబ్బాయిలకు ధీటుగాఅమ్మాయిలు కూడా విద్యాపరంగా ఉత్తమమైన ఫలితాలను సాధిస్తున్నారని, అందుకే దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు దేశంలో నేడు బేటి బచావో బేటీ పడావో నినాదంతో ఆడపిల్లలను రక్షించుకుందాం వారిని చదివించుకుందామని పిలుపునిచ్చారని సిడిపిఓ శంషాద్ బేగం అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్ నందు బేటి ఐబావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్