ఫ్యాక్టరీని పునరుద్ధరించి కార్మికులకు వెలుగులు నింపాం

59చూసినవారు
ఫ్యాక్టరీని పునరుద్ధరించి కార్మికులకు వెలుగులు నింపాం
నష్టాల ఊబిలో చిక్కుకొని నిలిచిపోయిన పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీని వైసిపీ ప్రభుత్వం వచ్చాక పునురుద్ధరించి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపామని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు. బేతంచేర్ల మండల పరిధిలోని బుగ్గానిపల్లె, బుగ్గానిపల్లె తాండ, సిమెంట్ నగర్ గ్రామాల్లో మంగళవారం మంత్రి బుగ్గన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మంత్రికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్