అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

83చూసినవారు
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం బేతంచెర్ల ప్రభుత్వ అతిధి గృహంలో ఎంపీడీవో రవి ప్రసాద్, తహసీల్దార్ జీవన్ చక్రవర్తి, నగర పంచాయతీ కమిషనర్ రమేష్ బాబు, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు సంక్షేమం, అభివృద్ధిపై నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్