టీడీపీ అభ్యర్థి నామినేషన్ తరలి టీడీపీ శ్రేణులు

572చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని మేకడోణ గ్రామంలో టీడీపీ నేతలు రాఘవరెడ్డి, ఖాజా, హజరత్ వలి గురువారం మంత్రాలయంలో జరిగే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ప్రత్యేక వాహనాల్లో టీడీపీ శ్రేణులు తరలి వెళ్లారు. 2024 మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, మంత్రాలయంలో వాల్మీకి ముద్దబిడ్డ రాఘవేంద్రరెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్