పౌష్టికాహారంతో తల్లి, బిడ్డకు ఆరోగ్యం

85చూసినవారు
పౌష్టికాహారంతో తల్లి, బిడ్డకు ఆరోగ్యం
గర్భిణులు బాలింతలు పౌష్టికాకారమైన ఆహారం తీసుకోవాలని ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ పావని కోరారు. పౌష్టికాహార మాస ఉత్సవాలలో భాగంగా జూపాడుబంగ్లా సెక్టార్ నందు పౌష్టికాహారం పై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లులు ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్