డాక్టర్ దేశెట్టి శ్రీనివాసులుకు సన్మానం

52చూసినవారు
డాక్టర్ దేశెట్టి శ్రీనివాసులుకు సన్మానం
నందికొట్కూరు పట్టణ వాస్తవ్యులైన డాక్టర్ దేశెట్టి శ్రీనివాసులుకు నందికొట్కూరు పట్టణ అభివృద్ధి కమిటీ తరపున శుక్రవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ చిత్రకారుడుగా గత 32 సంవత్సరాలుగా ఉంటూ దాదాపుగా పదివేల మంది చిన్నారులకు చిత్రలేఖనం నేర్పించడమే కాక ఎన్నో సామాజిక సేవ కార్యక్రమలు చేసినందుకు గౌరవ డాక్టరేట్ ను ఫిబ్రవరి నెలలో వారు పొందారని తెలిపారు.

సంబంధిత పోస్ట్