నంద్యాలలో ఎంత మంది కలిసి వచ్చిన వైసీపీ గెలుపును ఆపలేరు

62చూసినవారు
నంద్యాలలో ఎంత మంది కలిసి వచ్చిన వైసీపీ గెలుపును ఆపలేరు
నంద్యాలలో ఎంతమంది కలిసి వచ్చిన వైసీపీ గెలుపును ఆపలేరు అని వైసిపి అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి శుక్రవారం నంద్యాల వైసీపీ కార్యాలయంలో అన్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు ఫరూక్ నగర్ నుండి దాదాపు 100 కుటుంబాలు టిడిపి నుండి వార్డు కౌన్సిలర్ కలాం భాష ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్