గ్రామసభకు ఆహ్వానించలేదని అధికారులను నిలదీత

73చూసినవారు
ఓర్వకల్లు మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన గ్రామసభలో గందరగోళం నెలకొంది. స్థానిక 6వ వార్డు సభ్యులు చెట్ల సత్యవేణికి సమాచారం ఇవ్వకపోవడంతో సత్యవేణి భర్త సతీష్, రాజు, సంజీవ తదితరులు వేదిక వద్దకు దూసుకెళ్లారు. అందరికి సమాచారం ఇచ్చి తమకెందుకు సమాచారం ఇవ్వలేదని అధికారులను నిలదీశారు. అధికారులు, వార్డు సభ్యుడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది.

సంబంధిత పోస్ట్