జన సునామీని తలపించిన టిడిపి ఎన్నికల ప్రచారం

54చూసినవారు
మండల కేంద్రం గడివేములలో బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరు చరిత రెడ్డి ఎంపీ అభ్యర్థి శబరి లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ప్రచారం చేస్తుండగా విశేషంగా జనం రావడంతో జన సునామీని తలపించింది. రోడ్ షో దారి పొడవునా నాయకులు, కార్యకర్తలు , అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచాలు కాలుస్తూ, ఉత్సాహంతో ఊరకలేస్తూ రోడ్ షో విజయవంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్