సీఎం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టాలని ఆదివారం ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక తనయుడు బుట్టా ప్రతుల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తన తల్లిని గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే సీఎంగా జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.