తగ్గిన వేరుశనగ ధర

1939చూసినవారు
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్కు బుధవారం 1231 వేరుశనగ బస్తాలు రాగా క్వింటా గరిష్ఠ ధర రూ. 6, 620 మధ్యస్థ ధర రూ. 6, 419 కనిష్ఠ ధర రూ. 3, 699కు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఆముదాలు క్వింటా గరిష్ఠ ధర రూ. 5, 310 మధ్యస్థ ధర రూ. 5, 250 కనిష్ఠ ధర రూ. 4, 060 పలికింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్