అధైర్య పడొద్దు అండగా ఉంటాం: టీడీపీ

56చూసినవారు
అధైర్య పడొద్దు అండగా ఉంటాం: టీడీపీ
మంత్రాలయం మండలం సింగరాజుపల్లిలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన తలారి ఈరన్నను ఆదోని ఏరియా ఆసుపత్రికి వెళ్లి మంత్రాలయం టీడీపీ యువనేత రామకృష్ణారెడ్డి గురువారం పరామర్శించారు. తలారి ఈరన్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్