ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

63చూసినవారు
ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోడుమూరు ఎంపీడీవో చంద్రశేఖర్ సూచించారు. శనివారం మండలంలోని పులకుర్తి, వర్కూరు గ్రామాల్లో సిబ్బంది నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎంపీడీవో చంద్రశేఖర్, ఈఓఆర్డీ మంజుల పరిశీలించారు. వారు మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్