రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

68చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
పాణ్యం మండల కేంద్రం పాణ్యం డొంగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయని హైవే పెట్రోల్ పోలీసులు బుధవారం తెలిపారు. మేకల లక్ష్మన్న అనే వ్యక్తి బైక్ పై నంద్యాల వైపు వెళ్తుండగా వెనుక వస్తున్న బొలెరో ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో మేకల లక్షన్నకు గాయాలైనట్లు తెలిపారు. అలాగే గడివేముల మండలం బుజునూరు సమీపంలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్ల అర్జున్ కు అనే వ్యక్తి తీవ్ర తీవ్రంగా గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్