పేదలకు ఇచ్చిన మాటను నెరవేర్చిన సీఎం చంద్రబాబు

75చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పుచ్చకాయలమడలో తలారి గంగమ్మ ఇంటికి వెళ్లిన సందర్భంగా తన చిన్న కుమారుడు అశోక్ కు ఎలక్ట్రికల్ ఆటో కావాలని గంగమ్మ సీఎంను కోరారు. స్పందించి ఆటో అందచేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను సీఎం ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో కలిసి బుధవారం రూ. 3. 8 లక్షల విలువైన ఎలక్ట్రికల్ ఆటోను, కవితకు రూ. లక్ష చెక్కును అందజేశారు.

సంబంధిత పోస్ట్