నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

74చూసినవారు
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 27.1 ఓవర్‌ వద్ద హార్ట్‌లీ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌(29) భారీ షాట్‌ కొట్టగా స్టోక్స్‌ అద్భుతంగా క్యాచ్‌ పట్టాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన పటీదార్‌(9) ఎక్కువ సేపు ఆడలేదు. 30.6వ ఓవరులో రెహాన్ అహ్మద్ వేసిన బంతికి రజత్ పాటిదార్ ఫోక్స్ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. గిల్‌ 54, అక్షర్ 1 క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 126/4 (32 ఓవర్లు).

సంబంధిత పోస్ట్