ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 27.1 ఓవర్ వద్ద హార్ట్లీ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్(29) భారీ షాట్ కొట్టగా స్టోక్స్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన పటీదార్(9) ఎక్కువ సేపు ఆడలేదు. 30.6వ ఓవరులో రెహాన్ అహ్మద్ వేసిన బంతికి రజత్ పాటిదార్ ఫోక్స్ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. గిల్ 54, అక్షర్ 1 క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం
భారత్ స్కోరు 126/4 (32 ఓవర్లు).