సంగంలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం

598చూసినవారు
సంగం పట్టణంలోని కొత్తూరు ప్రాంతంలో శుక్రవారం వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. వైసిపి ప్రభుత్వం లో జరిగిన సంక్షేమం అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్