తెలుగుదేశం పార్టీలో చేరిన చేజర్ల వైసీపీ నాయకులు

2621చూసినవారు
చేజర్ల మండలానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఆత్మకూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో తూమాటి పాపిరెడ్డి, చేజర్ల మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు శ్రీనివాస రావు, సత్య, సురేష్, సుబ్బారావు, తదితరులు ఉన్నారు. టిడిపి విజయం కోసం కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్