అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూస్తాను

51చూసినవారు
అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూస్తాను
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణ నూతన ఎస్సైగా సాంబయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సహచర పోలీసు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై సాంబయ్య మాట్లాడుతూ. మాదకద్రవ్యాల నియంత్రణ, మహిళల భద్రత పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. పట్టణ పరిధిలో కోడి పందాలు, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూస్తానన్నారు. పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్