వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు

55చూసినవారు
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వరుసగా మూడో రోజు బుధవారం విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మంత్రి నారాయణ నాయకులు అధికారులతో కలిసి విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీలో ఈరోజు ప్రతి వీధికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచనతో, కందుకూరు ప్రాంతానికి చెందిన పలువురు టిడిపి నేతలు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్