కందుకూరు ఆర్డీవో కార్యాలయం గా ఎంవిఐ కార్యాలయం అప్ గ్రేడ్

78చూసినవారు
కందుకూరు ఆర్డీవో కార్యాలయం గా ఎంవిఐ కార్యాలయం అప్ గ్రేడ్
నెల్లూరు జిల్లా కందుకూరు మోటర్ వెహికల్ అధికారి కార్యాలయాన్ని ఆర్టీవో కార్యాలయంగా అప్ గ్రేడ్ చేశారు. గతంలో కావలి ఆర్టీవో కార్యాలయం పరిధిలో పనిచేసిన కందుకూరు ఎంబీఐ కార్యాలయం ఇకనుంచి కందుకూరు ఆర్డీవో కార్యాలయముగా సేవలు అందిస్తుందని కార్యాలయ సిబ్బంది తెలిపారు. కాగా కందుకూరు ఆర్డీవో గా నాగలక్ష్మి నియమించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్