బండలాగుడు పోటీలను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే కావ్య

54చూసినవారు
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం బోగోలు మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని ముంగమూరు గ్రామంలో శ్రీ పోతురాజు సహిత శ్రీ పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం కార్యక్రమానికి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తదుపరి రాష్ట్రస్థాయి ఒంగోలు జాతీయ ఎద్దుల బండ లాగుడు పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్