వృద్ధురాలి కాళ్లు కడిగి సన్మానించిన ఎమ్మెల్యే కిలివేటి

77చూసినవారు
ఓజిలి మండలంలోని కుందాం గ్రామంలో వైకాపా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య శనివారం స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక గ్రామానికి చెందిన కృష్ణవేణి అమ్మ అనే వృద్ధురాలికి కిలివేటి సంజీవయ్య కాళ్లు కడిగి శాలువాతో సత్కరించారు. తెదేపా నాయకులు వాలంటీర్లు ద్వారా వృద్ధులకు పింఛన్లు ఇవ్వకుండా చేశారని దాని వల్ల కృష్ణవేణమ్మ లాంటి వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్