రాపూరులో జయహో బీసీ కార్యక్రమం

61చూసినవారు
రాపూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జయహో బీసి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెలే కురుగొండ్ల రామక్రిష్ణ మాట్లడుతూ వైసిపి పాలనలో బీసీలకు ద్రోహం జరిగిందని పేర్కోన్నారు. అలాగే వైసీపీ పాలనపై ప్రతి గ్రామంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రాబోయే రోజుల్లో టీడీపీ పాలనలోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమoలో మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్