టీడీపీ, వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం: వైఎస్ షర్మిల

61చూసినవారు
టీడీపీ, వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం: వైఎస్ షర్మిల
ఏపీ న్యాయ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా మడకశిరలో పర్యటించారు వైఎస్ షర్మిల. హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 90శాతం పూర్తైతే.. చంద్రబాబు, జగన్ మిగిలిన 10శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఇండస్ట్రీయల్ కారిడార్, లెదర్ పార్క్ అన్నారు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఈ పదేళ్ళు పాలనలో టీడీపీ, వైసీపీ ప్రజలను మోసం చేశాయే తప్ప అభివృద్ధి చేసింది శూన్యం అని షర్మిల ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్