ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ

65చూసినవారు
ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ
ట్రిపుల్ IT కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. RGUKT ఫరిధిలోని శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు వెల్లడించారు. ఈ నెల 8 నుంచి వచ్చే నెల 25 వరకు WWW.rgukt.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జులై 1 నుంచి 5 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్