చమరగీతం పాడేందుకు సిద్ధం

76చూసినవారు
వైసీపీ పాలనకు ప్రజలు చమరగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని జగ్గయ్యపేట నియోజకవర్గ మూడు పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పేర్కొన్నారు. జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామానికి చెందిన అధికార వైఎస్ఆర్ పార్టీ నాయకులు, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన సాధం రాజేశ్వరి, 6వ వార్డు మెంబర్ కందుకూరి స్వాతి తదితరులు ఆదివారం శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్