అన్నదాతలకు అతి త్వరలో నష్టపరిహారం

78చూసినవారు
అన్నదాతలకు అతి త్వరలోనే నష్ట పరిహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కవులూరులో వరద బాధిత రైతులందరినీ ఆదుకుంటామని మైలవరం శాసనసభ్యులు వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. జి. కొండూరు మండలం కవులూరు గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే కృష్ణప్రసాదు, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మో హనరావు(గాంధీ)ఆదివారం పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్