మైలవరంలో తండ్రి కోసం తనయుడు ప్రచారం

58చూసినవారు
మైలవరం టిడిపి కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ తనయుడు దిమంత్ సాయి శుక్రవారం సాయంత్రం రెడ్డిగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, ఇంటింటికి వెళ్లి ఆయన ప్రచారం చేశారు. మహిళలు పెద్ద ఎత్తున హారతులు పట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్