మళ్లీ మీరే గెలవాలయ్య అంటూ ఎమ్మెల్యే కు మహిళలు హారతులు

64చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం పెండ్యాల గ్రామంలో గురువారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు కి పెద్ద ఎత్తున మహిళలు గ్రామస్తులు, ముస్లిం మైనారిటీలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్