పెనుగొలను లో పేదవాళ్లకు నూతన వస్త్రాలు పంపిణీ

85చూసినవారు
పెనుగొలను లో పేదవాళ్లకు నూతన వస్త్రాలు పంపిణీ
గంపలగూడెం మండలం పెనుగొలనులో మంగళవారం ఇటీవల వరదలు వచ్చి పదిమంది నిరాశ్రయులైన పేదవాళ్లకు నూతన వస్త్రాలు, పండ్లు ‌అందజేశారు. పొట్టి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం అమెరికాలో నివాసం ఉంటున్న వారి కుమార్తె సత్యవతి ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించినట్లు స్థానిక షిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్