తిరువూరు టిడిపి కూటమి అభ్యర్థి సతీమణి ప్రచారం

79చూసినవారు
తిరువూరు టిడిపి కూటమి అభ్యర్థి సతీమణి ప్రచారం
టిడిపి పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ సూపర్ సిక్స్ పథకాలు అందిస్తామని తిరువూరు టిడిపి కూటమి అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాసరావు సతీమణి మాధవి నాయక్ అన్నారు. గురువారం నియోజక వర్గంలోని ఏ. కొండూరు మండలం చీమలపాడు కృష్ణారావుపాలెంల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలు అందరూ పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్