విజయవాడలో కొనసాగుతున్న పారిశుధ్యం పనులు

67చూసినవారు
విజయవాడలో పారిశుధ్యం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సోమవారం వరద ముంపుకు గురైన బాధితులు ఇళ్లకు చేరుకోవటంతో చెడు వాసన వెదజల్లుతున్న సితార సెంటర్, సొరంగం రోడ్డు లో విఎంసి అధికారులు డ్రైనేజీ పనులను ప్రారంభించారు. అంతేకాకుండా చెడు వాసన వెదజల్లకుండా ఉండేందుకు బ్లీచింగ్ చల్లుతున్నారు.

సంబంధిత పోస్ట్