వరద బాధితులకు వైద్యం అందిస్తున్న మద్రాస్ ఆర్మీ సిక్స్

66చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జక్కంపూడి కాలనీలో సోమవారం నాటికి వరద తగ్గుముఖం పట్టడంతో మద్రాస్ సిక్స్ ఆర్మీ వరద బాధితులకు వైద్యం అందిస్తున్నారు. వారం రోజులుగా వరదల్లో చిక్కుకుపోయిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆర్మీ బోటు సహాయంతో మందులను రవాణా చేస్తూ, బాధితులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్