కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి

85చూసినవారు
బాధితులను ఆదుకోవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం 10వేల కోట్ల రూపాయల కార్పస్‌ ఫండ్‌తో ‘జాతీయ విపత్తు నిధి'ని ఏర్పాటు చేయాలని, హైడ్రాతరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా నదీ పరివాహక ప్రాంతాలలో ఆక్రమణలు తొలగించాలని సీపీఐజాతీయ కార్యదర్శికె. నారాయణ సూచించారు. గురువారం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆధ్వర్యంలో విజయవాడ పాత రాజరాజేశ్వరిపేట 56వ డివిజన్నందు విలేకరులసమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్