తగ్గేదే లేదు... ప్రజల కోసమే నేను

64చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి కాలనీలో 9వ రోజు అనగామంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించారు. వరద ముంపుప్రాంతానికి గురైన జక్కంపూడి కాలనీలో ప్రజలకుఅందవలసిన అవసరాలపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ భోజన వసతి అందిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భయపడాల్సిన అవసరం లేదని వరద వచ్చే అవకాశం లేదని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో నేనుంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందించాల్సిన సహాయంలో తగ్గేది లేదని అన్నారు.

ట్యాగ్స్ :