జీజీహెచ్ లో నాట్కో సెంటర్ నిర్మాణానికి భూమిపూజ

75చూసినవారు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 150 పడకలతో మరో నాట్కో క్యాన్సర్ ప్రారంభించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు. సోమవారం ఆసుపత్రి నిర్మాణానికి కిరణ్ కుమార్ భూమిపూజ చేశారు. 1500 చదరపు గజాల్లో ఈ నిర్మాణం జరుగుతుందని, కలెక్టర్ నాగలక్ష్మీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని చెప్పారు. నిర్మాణం పూరైన తర్వాత సీఎం చంద్రబాబుతో ప్రారంభిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్