రౌడీ షీటర్ దాడి బ్రెయిన్ డెడ్ కు గురైన సుహానా కన్నుమూత

71చూసినవారు
రౌడీ షీటర్ దాడి బ్రెయిన్ డెడ్ కు గురైన సుహానా కన్నుమూత
గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీ షీటర్ నవీన్ దాడిలో బ్రెయిన్ డెడ్ అయిన యువతి సుహానా మరణించింది. మూడు రోజులుగా గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచింది. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా నిందితుడు టీడీపీ కార్యకర్త అతను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో దిగిన ఫొటోలను వైసీపీ షేర్ చేస్తోంది.

సంబంధిత పోస్ట్