దాచేపల్లిలో ఆర్టిఐపై అవగాహన సదస్సు

80చూసినవారు
దాచేపల్లిలో ఆర్టిఐపై అవగాహన సదస్సు
ఆర్టిఐ చట్టాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దాచేపల్లి మండల వ్యవసాయ అధికారి పాప కుమారి అన్నారు. బుధవారం దాచేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఆర్టీఐ అవగాహన సదస్సులో ఆమె ప్రసంగించారు. ఈ చట్టం విలువ, విధివిధానాల గురించి ఆమె ప్రజలకు, రైతులకు వివరించారు.

సంబంధిత పోస్ట్