శ్రీధర్ కు ఘన సన్మానం

74చూసినవారు
పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ ను శుక్రవారం పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానం చేపట్టారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు లో టిడిపి గెలవటం, ముఖ్యంగా పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేయడానికి శ్రీధర్ ప్రధాన కారణమని పేరుతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్