వినుకొండలో నాయకుల ఇళ్ల వద్ద బందోబస్తు

66చూసినవారు
వినుకొండ పట్టణంలోని కొత్తపేటలో నాయకుల ఇళ్లవద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి ఆవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంటా ముందస్తు చర్యల్లో భాగంగా. వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు, టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుపై భారికేడ్, హోర్డింగ్స్ ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్