ఖైదీలతో కలిసి జైలులో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

79చూసినవారు
ఖైదీలతో కలిసి జైలులో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బొబ్బిలి సబ్ జైల్ ఆవరణలో బుధవారం సీనియర్ సివిల్ జడ్జి ఎస్. అరుణ, ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం. రోహిణీరావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి. మోహన మురళీ కుమార్ లు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. తదుపరి ఖైదీలకు స్వీట్లు పంచిపెట్టారు

సంబంధిత పోస్ట్