బొబ్బిలి మండలం భోజరాజపురం ప్రధాన నీటి సరఫరా కేంద్రాన్ని,కమిషనర్ ఎల్. రామలక్ష్మి శనివారం పరిశీలించారు.శనివారం సాయంత్రానికి సైతం వేగావతి నదిలో నీటి ఉధృతి తగ్గనందువలన ఇన్ఫిల్ట్ట్రేషన్ బావులలో ఉన్న బురదను తొలగించి తిరిగి యధా స్థానంలో ఉంచుటకు వీలుపడనందున ఆ నీటి ప్రవాహం తగ్గిన వెంటనే మరమ్మతులకు గురైన ఎలక్ట్రికల్ కేబుల్ లకు మరియు ఇన్ఫిల్ట్రేషన్ బావులను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.