సిబిఎం స్కూల్ అమ్మిన మూల సూత్రధారులను అరెస్ట్ చేయాలి

60చూసినవారు
బొబ్బిలి పట్టణంలో ఉన్న సిబిఎం స్కూల్ ను అన్యాక్రాంతం చేయడంలో అమ్మడంలో స్కూల్ కరస్పాండెంట్ రత్నకుమార్ను తక్షణమే అరెస్ట్ చేయాలని వామపక్షాలు డిమాండ్ చేసాయి. మంగళవారం సిబిఎం స్కూల్ ముందు వామపక్షాలు, ప్రజా సంఘాలు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టరు. ఇప్పటికైనా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ తక్షణమే రద్దు చేయాలని సిబిఎం స్కూలు యధావిధంగా కొనసాగించాలని కోరారు.

సంబంధిత పోస్ట్